ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి భేటీ

प्रविष्टि तिथि: 31 JUL 2025 11:37AM by PIB Hyderabad

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.

ప్రధానమంత్రి కార్యాలయం ‘‘ఎక్స్‌’’ వేదికగా ఇలా తెలిపింది:

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ (@DrMohanYadav51) సమావేశమయ్యారు.

@CMMadhyaPradesh’’


(रिलीज़ आईडी: 2150643) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam