ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి భేటీ

Posted On: 31 JUL 2025 11:37AM by PIB Hyderabad

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.

ప్రధానమంత్రి కార్యాలయం ‘‘ఎక్స్‌’’ వేదికగా ఇలా తెలిపింది:

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ (@DrMohanYadav51) సమావేశమయ్యారు.

@CMMadhyaPradesh’’


(Release ID: 2150643)