ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో హిమాచల్‌ప్రదేశ్ గవర్నరు సమావేశం

Posted On: 29 JUL 2025 11:44AM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో హిమాచల్‌ప్రదేశ్ గవర్నరు శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.

ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఇలా తెలిపింది:

‘‘హిమాచల్‌ప్రదేశ్ గవర్నరు శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ (@narendramodi)తో సమావేశమయ్యారు.

@RajBhavanHP”‌


(Release ID: 2149616)