ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో హిమాచల్‌ప్రదేశ్ గవర్నరు సమావేశం

प्रविष्टि तिथि: 29 JUL 2025 11:44AM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో హిమాచల్‌ప్రదేశ్ గవర్నరు శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.

ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఇలా తెలిపింది:

‘‘హిమాచల్‌ప్రదేశ్ గవర్నరు శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ (@narendramodi)తో సమావేశమయ్యారు.

@RajBhavanHP”‌


(रिलीज़ आईडी: 2149616) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali-TR , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam