ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్‌లో రోడ్డు ప్రమాదం.. ప్రాణనష్టం.. ప్రధానమంత్రి సంతాపం

Posted On: 29 JUL 2025 10:34AM by PIB Hyderabad

జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్‌లో రోడ్డు ప్రమాదం కారణంగా ప్రాణనష్టం సంభవించినందుకు ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు.

ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఇలా పేర్కొంది:

‘‘జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం అత్యంత విచారకరంఈ దుర్ఘటన కారణంగా భక్తజనం తమ ప్రాణాలు కోల్పోవాల్సివచ్చిందివారి ఆత్మీయులకు నేను నా ప్రగాఢ  సంతాపాన్ని తెలియజేస్తున్నానువారు ఈ వేదనను తట్టుకొనే శక్తిని దైవం వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాఈ ప్రమాదంలో గాయపడ్డ వారందరూ అతి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాప్రధానమంత్రి @narendramodi”.‌

 


(Release ID: 2149585)