ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో భేటీ అయిన ఒడిశా ముఖ్యమంత్రి

Posted On: 12 JUL 2025 2:31PM by PIB Hyderabad

ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.

ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్’ లో ఇలా పేర్కొన్నది:

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీ భేటీ అయ్యారు. @CMO_Odisha”

 

***


(Release ID: 2144242)