ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గురు పూర్ణిమ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

Posted On: 10 JUL 2025 9:04AM by PIB Hyderabad

గురు పూర్ణిమ విశిష్ట సందర్భం ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ :

‘‘దేశవాసులందరికీ గురు పూర్ణిమ సందర్భంగా అనేకానేక శుభాకాంక్షలు అని హిందీలో పేర్కొన్నారు.

గురు పూర్ణిమ విశిష్ట సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు అని కూడా ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

 

***


(Release ID: 2143661)