ప్రధాన మంత్రి కార్యాలయం
గురు పూర్ణిమ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
Posted On:
10 JUL 2025 9:04AM by PIB Hyderabad
గురు పూర్ణిమ విశిష్ట సందర్భం ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ :
‘‘దేశవాసులందరికీ గురు పూర్ణిమ సందర్భంగా అనేకానేక శుభాకాంక్షలు అని హిందీలో పేర్కొన్నారు.
గురు పూర్ణిమ విశిష్ట సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు అని కూడా ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
***
(Release ID: 2143661)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam