ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రభు జగన్నాథుని రథయాత్ర సందర్భంగా ప్రధాని శుభాకాంక్షలు
Posted On:
27 JUN 2025 9:13AM by PIB Hyderabad
ప్రభు జగన్నాథుని పవిత్ర రథయాత్ర సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎక్స్లో చేసిన వేర్వేరు పోస్టుల్లో ప్రధాని ఇలా పేర్కొన్నారు:
‘‘భగవాన్ జగన్నాథుని పవిత్ర రథయాత్ర సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. శ్రద్ధ, భక్తితో కూడిన ఈ పవిత్ర పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, సమృద్ధి, సౌభాగ్యం, ఆరోగ్యం తీసుకొస్తుంది. ఇదే నా కోరిక. జై జగన్నాథ్’’
‘‘పవిత్ర రథయాత్ర సందర్భంగా శుభాకాంక్షలు. జై జగన్నాథ్.’’
(Release ID: 2140131)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam