ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రభు జగన్నాథుని రథయాత్ర సందర్భంగా ప్రధాని శుభాకాంక్షలు

Posted On: 27 JUN 2025 9:13AM by PIB Hyderabad

ప్రభు జగన్నాథుని పవిత్ర రథయాత్ర సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఎక్స్‌లో చేసిన వేర్వేరు పోస్టుల్లో ప్రధాని ఇలా పేర్కొన్నారు:

‘‘భగవాన్ జగన్నాథుని పవిత్ర రథయాత్ర సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలుశ్రద్ధభక్తితో కూడిన ఈ పవిత్ర పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందంసమృద్ధిసౌభాగ్యంఆరోగ్యం తీసుకొస్తుందిఇదే నా కోరికజై జగన్నాథ్’’

‘‘పవిత్ర రథయాత్ర సందర్భంగా శుభాకాంక్షలుజై జగన్నాథ్.’’

 

(Release ID: 2140131)