ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పండిట్ జవహర్‌లాల్ నెహ్రూకు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి

Posted On: 27 MAY 2025 9:43AM by PIB Hyderabad

పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.

ఎక్స్లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ,  సందేశంలో :

‘‘మన మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూకు ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు’’ అని పేర్కొన్నారు.

 

 

***

MJPS/VJ


(Release ID: 2131596)