ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి భేటీ
Posted On:
25 MAY 2025 5:01PM by PIB Hyderabad
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఈరోజు ఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమ వేదిక ’ఎక్స్’ లో ఈ మేరకు పోస్ట్ చేసింది.
@CMMadhyaPradesh”
***
MJPS/SR
(Release ID: 2131167)