రాష్ట్రపతి సచివాలయం
నీలం సంజీవ రెడ్డి జయంతి.. పుష్పాంజలి ఘటించిన భారత రాష్ట్రపతి
Posted On:
19 MAY 2025 12:22PM by PIB Hyderabad
భారత మాజీ రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవ రెడ్డి జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్లో ఆయన చిత్రపటానికి రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము పుష్పాంజలి ఘటించారు.
***
(Release ID: 2129591)