ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో ఉత్తరప్రదేశ్ గవర్నర్ భేటీ

Posted On: 16 APR 2025 9:03PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్ ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.

ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఇలా పేర్కొన్నది:

ఉత్తరప్రదేశ్ గవర్నర్ @anandibenpatel గారు ప్రధానమంత్రి @narendramodiని కలిశారు.

@GovernorofUp” 


(Release ID: 2122271)