ప్రధాన మంత్రి కార్యాలయం
‘హిమాచల్ దివస్’ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
Posted On:
15 APR 2025 11:09AM by PIB Hyderabad
హిమాచల్ దివస్ (హిమాచల్ దినోత్సవం) ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ,
‘‘హిమాచల్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ అనేకానేక శుభాకాంక్షలు. ఈ రాష్ట్రం ప్రతిష్ఠాత్మక సంస్కృతికి నిలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ రాష్ట్రంలోని నా సోదర, సోదరీమణులు తమ శ్రమ, ప్రతిభలతోపాటు పరాక్రమం రీత్యా కూడా మంచిపేరు తెచ్చుకున్నారు. విశిష్టమైన ఈ రోజు... మీ అందరి జీవనంలో సుఖ సమృద్ధులతోపాటు ఆరోగ్యాన్నీ ప్రసాదించాలని, మన ‘దేవభూమి’ ప్రగతిపథంలో శరవేగంగా దూసుకుపోయేటట్లు చేయాలని నేను కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.
(Release ID: 2121999)
Visitor Counter : 7
Read this release in:
Odia
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam