ప్రధాన మంత్రి కార్యాలయం
పూర్వ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళి
Posted On:
05 APR 2025 9:04AM by PIB Hyderabad
పూర్వ ఉప ప్రధానమంత్రి శ్రీ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు నివాళి అర్పించారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“భారత పూర్వ ఉప ప్రధానమంత్రి శ్రీ బాబు జగ్జీవన్ రామ్ జయంతి నేపథ్యంలో ఆయనకు సగౌరవంగా నివాళి అర్పిస్తున్నాను. బలహీన, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన ఆజన్మాంతం కొనసాగించిన పోరాటం మనకు సదా స్ఫూర్తిదాయకం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
****
(Release ID: 2119744)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam