ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ అనిల్ జోషి మృతికి ప్రధాని సంతాపం
Posted On:
26 FEB 2025 5:43PM by PIB Hyderabad
ప్రసిద్ధ గుజరాతీ కవి శ్రీ అనిల్ జోషి మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు సంతాపం తెలిపారు.
"గుజరాతీ సాహిత్యంలో ప్రసిద్ధ కవి శ్రీ అనిల్ జోషి కన్నుమూశారని తెలిసి చాలా బాధపడ్డాను. ఆధునిక గుజరాతీ సాహిత్యంలో ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, సాహితీ ప్రియులకు సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి.’’ అని ఎక్స్ లో పోస్టు చేశారు.
(Release ID: 2106544)
Visitor Counter : 39
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam