ప్రధాన మంత్రి కార్యాలయం
స్వామి రామకృష్ణ పరమహంస జయంతి.. ప్రధానమంత్రి నివాళి
Posted On:
18 FEB 2025 8:52AM by PIB Hyderabad
స్వామి రామకృష్ణ పరమహంస జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘స్వామి రామకృష్ణ పరమహంస గారికి ఆయన జయంతి సందర్భంగా దేశ ప్రజలందరి పక్షాన శత సహస్ర నమస్సులు.’’
***
MJPS/ST
(Release ID: 2104544)
Visitor Counter : 29
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam