ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ కర్సన్భాయ్ సోలంకి మృతికి ప్రధాని సంతాపం
నాడు పోస్టు చేయడమైనది:
04 FEB 2025 1:03PM by PIB Hyderabad
గుజరాత్ శాసనసభ సభ్యుడు శ్రీ కర్సన్ భాయ్ సోలంకి మృతికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు సంతాపం తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో శ్రీమోదీ పోస్టు:
గుజరాత్ శాసనసభ సభ్యుడు శ్రీ కర్సన్ భాయ్ సోలంకి మరణ వార్త దిగ్భ్రాంతికరం. ఆయన గడిపిన సాదాసీదా జీవితం, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం చేసిన సేవా కార్యక్రమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన ఆత్మకు సద్గతి కలగాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’’
***
MJPS/SR
(రిలీజ్ ఐడి: 2099548)
సందర్శకుల సూచీ సంఖ్య : : 66
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Tamil
,
Kannada
,
Malayalam