ప్రధాన మంత్రి కార్యాలయం
మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మహాకుంభ మేళాలో తొలి అమృత స్నానాన్ని ఆచరించిన భక్తులను అభినందించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
14 JAN 2025 2:29PM by PIB Hyderabad
మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రయాగ్ రాజ్ మహాకుంభ మేళాలో తొలి అమృత స్నానాన్ని ఆచరించిన భక్తులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అభినందించారు.
సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో మహాకుంభమేళా విశేషాలను, చిత్రాలను పంచుకుంటూ మోదీ- ‘'మహా కుంభమేళా భక్తి, ఆధ్యాత్మికతల అద్భుత సంగమం! మకర సంక్రాంతి సందర్భంగా మహాకుంభ మేళాలో మొదటి అమృత స్నానం చేసిన భక్తులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు” అని ట్వీట్ చేశారు.
***
MJPS/SR
(रिलीज़ आईडी: 2092880)
आगंतुक पटल : 56
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam