ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి ని కలిసిన మహారాష్ట్ర గవర్నర్

प्रविष्टि तिथि: 27 DEC 2024 9:31PM by PIB Hyderabad

మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి.పి. రాధాకృష్ణన్ ఆదివారం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్ లో చేసిన ఓ పోస్టులో ఇలా పేర్కొంది.

“మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి.పి. రాధాకృష్ణన్ ప్రధానమంత్రి శ్రీ@narendramodiని కలిశారు.” 

 

 

***

MJPS/SR


(रिलीज़ आईडी: 2088777) आगंतुक पटल : 71
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam