ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రిని కలిసిన ఛత్తీస్‌గడ్ ముఖ్యమంత్రి

Posted On: 07 OCT 2024 8:29PM by PIB Hyderabad

ఛత్తీస్‌గడ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ్ సాయ్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఈ రోజు కలిశారు.

ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్ అధికారిక ఖాతాలో ‘‘ఛత్తీస్‌గడ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణుదేవ్ సాయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు’’ అని పోస్ట్ చేసింది. 

 

 

***

MJPS/SR



(Release ID: 2063024) Visitor Counter : 20