ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన మంత్రి తో లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నరు సమావేశం
प्रविष्टि तिथि:
19 AUG 2024 5:48PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నరు బ్రిగేడియర్ (డాక్టర్) బి.డి. మిశ్ర న్యూ ఢిల్లీ లో ఈరోజు సమేశమయ్యారు.
‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ (@narendramodi) తో లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నరు బ్రిగేడియర్ (డాక్టర్) బి.డి. మిశ్ర సమేశమయ్యారు.’’ అని ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఓ) సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో తెలిపింది.
***
MJPS/ST
(रिलीज़ आईडी: 2046719)
आगंतुक पटल : 85
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam