ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి తో లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నరు సమావేశం

Posted On: 19 AUG 2024 5:48PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నరు బ్రిగేడియర్ (డాక్టర్) బి.డి. మిశ్ర న్యూ ఢిల్లీ లో ఈరోజు సమేశమయ్యారు.

 

‘‘ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ (@narendramodi) తో లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నరు బ్రిగేడియర్ (డాక్టర్) బి.డి. మిశ్ర సమేశమయ్యారు.’’ అని ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఓ) సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో తెలిపింది.

 

 

 

***

MJPS/ST



(Release ID: 2046719) Visitor Counter : 25