ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన మంత్రి తో అసోమ ముఖ్యమంత్రి సమావేశం
Posted On:
22 JUL 2024 3:34PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో అస్సామ్ ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ న్యూ ఢిల్లీ లో ఈ రోజు సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ‘ఎక్స్’ లో ఈ క్రింది విధంగా తెలిపింది:
‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో అస్సామ్ ముఖ్యమంత్రి శ్రీ @himantabiswa సమావేశమయ్యారు’’ అని పేర్కొంది.
(Release ID: 2035245)
Visitor Counter : 9