ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి తో సమావేశమైన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి

Posted On: 25 JUN 2024 1:21PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింహ్ ధామీ ఈ రోజు న సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ) ఎక్స్ లో -

‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింహ్ ధామీ సమావేశమయ్యారు.’’ అని తెలిపింది.

 

 

 

***

DS/RT



(Release ID: 2028484) Visitor Counter : 43