ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో రాజస్థాన్ ముఖ్యమంత్రి సమావేశం
Posted On:
17 JUN 2024 5:56PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఇవాళ న్యూఢిల్లీలో రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్లాల్ శర్మ కలుసుకున్నారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా ప్రధాని కార్యాలయం పంపిన సందేశంలో:
‘‘రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్లాల్ శర్మ నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు’’ అని తెలిపింది.
(Release ID: 2028163)
Visitor Counter : 69
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam