ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి తో సమావేశమైన మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి

Posted On: 20 JUN 2024 1:10PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ శ్రీ మోహన్ యాదవ్ ఈ రోజు న సమావేశమయ్యారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ) ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ శ్రీ మోహన్ యాదవ్ సమావేశమయ్యారు’’ అని తెలిపింది.

***

 

DS/RT



(Release ID: 2027049) Visitor Counter : 31