ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి తోసమావేశమైన రాజస్థాన్ గవర్నరు

Posted On: 18 JUN 2024 3:26PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో రాజస్థాన్ గవర్నరు శ్రీ కల్ రాజ్ మిశ్ర ఈ రోజు న సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి యొక్క కార్యాలయం (పిఎంఒ) ఎక్స్ మాధ్యం లో -

‘‘ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో రాజస్థాన్ గవర్నరు శ్రీ కల్ రాజ్ మిశ్ర భేటీ అయ్యారు.’’ అని తెలిపింది.

 

 

***



(Release ID: 2026216) Visitor Counter : 44