ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన మంత్రి తోసమావేశమైన రాజస్థాన్ గవర్నరు
Posted On:
18 JUN 2024 3:26PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో రాజస్థాన్ గవర్నరు శ్రీ కల్ రాజ్ మిశ్ర ఈ రోజు న సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి యొక్క కార్యాలయం (పిఎంఒ) ఎక్స్ మాధ్యం లో -
‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో రాజస్థాన్ గవర్నరు శ్రీ కల్ రాజ్ మిశ్ర భేటీ అయ్యారు.’’ అని తెలిపింది.
***
(Release ID: 2026216)
Visitor Counter : 81
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam