ప్రధాన మంత్రి కార్యాలయం

మమతబనర్జి గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన  ప్రధాన మంత్రి

Posted On: 14 MAR 2024 10:21PM by PIB Hyderabad

పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమత బనర్జి గారు ఆమెకు అయినటువంటి గాయం బారి నుండి త్వరిత గతి న కోలుకొని పున:స్వస్థత ను సంపాదించుకోవాలన్న ఆకాంక్ష ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వ్యక్తం చేశారు.

 

ఎక్స్ మాధ్యం లో ప్రధాన మంత్రి తన సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -

‘‘సోదరి మమత త్వరగా పున:స్వస్థులు కావడం తో పాటు చక్కనైన ఆరోగ్యాన్ని ప్రాప్తింపచేసుకోవాలి అని ఆ ఈశ్వరుడి ని నేను ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS



(Release ID: 2014885) Visitor Counter : 68