ప్రధాన మంత్రి కార్యాలయం

గుజరాత్‌లోని ద్వారకాధీశ ఆలయంలో దైవదర్శనం చేసుకున్న  ప్రధానమంత్రి

Posted On: 25 FEB 2024 1:29PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్‌లోని ద్వారకాధీశ ఆలయంలో దైవ దర్శనం చేసుకున్నారు.

దీనిపై ప్రధానమంత్రి ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

   ‘‘ద్వారకాధీశుని ఆలయంలో భగవానుడిని ప్రార్థించాను. ‘‘జై శ్రీ కృష్ణ’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/RT



(Release ID: 2009013) Visitor Counter : 79