ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి తో సమావేశమైన బిహార్ ముఖ్యమంత్రి

Posted On: 07 FEB 2024 5:09PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో బిహార్ ముఖ్యమంత్రిశ్రీ నీతీశ్ కుమార్ ఈ రోజు న సమావేశమయ్యారు.


ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో బిహార్ ముఖ్యమంత్రి శ్రీ నీతీశ్ కుమార్ సమావేశమయ్యారు.’’ అని తెలిపింది.


***



DS/RT



(Release ID: 2003783) Visitor Counter : 61