ప్రధాన మంత్రి కార్యాలయం

హిమాచల్ ప్రదేశ్ ప్రజల కు వారి రాష్ట్ర స్థాపన దినం సందర్భంలో అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 25 JAN 2024 9:42AM by PIB Hyderabad

హిమాచల్ ప్రదేశ్ ప్రజల కు వారి రాష్ట్ర స్థాపన దినం సందర్భం లో అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘హిమాచల్ ప్రదేశ్ కు చెందిన నా కుటుంబ సభ్యులు ప్రకృతి పట్ల మరియు కళా సంస్కృతి పట్ల మక్కువ తో పాటు గా వారి యొక్క సాహసాని కి మరియు శౌర్యాని కి గాను ప్రసిద్ధి చెందిన వారు గా ఉన్నారు. వారు వారి గౌరవాన్వితమైన వారసత్వాన్ని సంరక్షించుకోవడం కోసం కూడాను సదా సమర్పణ భావాన్ని చాటుతూ వస్తున్నారు. రాష్ట్రం యొక్క సంపూర్ణ రాజ్యత్వ దినం సందర్భం లో వారి కి నా పక్షాన అనేకానేక శుభాకాంక్షలు.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/ST



(Release ID: 1999465) Visitor Counter : 97