ప్రధాన మంత్రి కార్యాలయం

భోగి సందర్భంలో శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 14 JAN 2024 12:31PM by PIB Hyderabad

భోగి పండుగ సందర్భం లో దేశ ప్రజల కు శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘మంగళప్రదమైనటువంటి భోగి పండుగ రోజు సందర్భం లో, దేశ ప్రజలారా, మీకు ఇవే నా యొక్క హృద‌యపూర్వకమైన శుబాకాంక్ష లు.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/TS



(Release ID: 1996032) Visitor Counter : 168