రాష్ట్రపతి సచివాలయం
పత్రిక ప్రకటన
प्रविष्टि तिथि:
06 NOV 2023 12:00PM by PIB Hyderabad
కేంద్ర సమాచార కమిషన్ ప్రధాన సమాచార కమిషనర్గా శ్రీ హీరాలాల్ సమరియాతో భారత రాష్ట్రపతి శ్రీ ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఈ రోజు (నవంబర్ 6, 2023) ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్లో ఈ కార్యక్రమం జరిగింది.
***
(रिलीज़ आईडी: 1975087)
आगंतुक पटल : 84