ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా క్రీడల మహిళ 800 మీటర్ల పరుగు రజతం సాధించిన హర్మిలన్ బెయిన్స్ను అభినందించిన ప్రధానమంత్రి
Posted On:
04 OCT 2023 7:21PM by PIB Hyderabad
ఆసియా క్రీడల్లో మహిళల 800 మీటర్ల పరుగులో రజత పతకం సాధించిన హర్మిలన్ బెయిన్స్ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో:
“ఆసియా క్రీడల్లో మహిళల 800 మీటర్ల పరుగులో భారత్కు మరో రజతం దక్కింది. ఈ మేరకు అద్భుత ప్రతిభ ప్రదర్శించిన హర్మిలన్ బెయిన్స్ @HarmilanBainsకు నా అభినందనలు. దేశంలోని ఔత్సాహిక క్రీడాకారులందరికీ ఈ విజయం స్ఫూర్తిదాయకం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(Release ID: 1964509)
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam