ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ శ్యామ్ జీకృష్ణ వర్మ జయంతి సందర్భం లో ఆయన కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

Posted On: 04 OCT 2023 4:17PM by PIB Hyderabad

శ్రీ శ్యామ్ జీ కృష్ణ వర్మ కు ఆయన జయంతి సందర్భం లో శ్రద్ధాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్పించారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశం లో -

‘‘మాతృభూమి యొక్క సిసలైన సేవకుడు శ్రీ శ్యామ్ జీ కృష్ణ వర్మ కు ఆయన జయంతి నాడు ఇవే శతకోటి వందనాలు. ఆయన స్వాతంత్య్ర పోరాటం లో ఏ విధం గా సరిక్రొత్త శక్తి ని నింపేటటువంటి పని ని చేశారో, అది దేశం యొక్క అమృతకాల యాత్ర కు సైతం ప్రేరణ ను నింపేదిగా ఉంది.’’ అని పేర్కొన్నారు.

 



***


DS/ST



(Release ID: 1964217) Visitor Counter : 123