ప్రధాన మంత్రి కార్యాలయం
పండిత్ శ్రీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ కు ఆయన జయంతి సందర్భం లో శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
25 SEP 2023 9:07AM by PIB Hyderabad
పండిత్ శ్రీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ కు ఆయన జయంతి సందర్భం లో శ్రద్ధాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్పించారు.
అంత్యోదయ స్థాపకుడు పండిత్ శ్రీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ తప యావత్తు జీవనాన్ని భరత మాత సేవ కే అంకితం చేసివేశారు, ఆయన యొక్క వ్యక్తిత్వం మరియు కార్యాలు దేశ ప్రజల కు ఎప్పటికి ప్రేరణ దాయకం గా ఉంటాయి అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు
పండిత్ శ్రీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ను గురించిన తన అభిప్రాయాల ను కూడా ప్రధాన మంత్రి వెల్లడి చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో -
‘‘భరత మాత సేవ లో జీవన పర్యంతం సమర్పణ భావం తో నడచుకొన్న పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జీ యొక్క వ్యక్తిత్వం మరియు కార్యాలు దేశ ప్రజల కు సదా ప్రేరణాత్మకం గా ఉంటాయి. ఆయన జయంతి నాడు ఆయన కు ఇదే నా సాదర ప్రణామం.’’ అని పేర్కొన్నారు.
********
DS/ST
(రిలీజ్ ఐడి: 1960455)
సందర్శకుల సూచీ సంఖ్య : : 146
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam