ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రిని కలుసుకున్న అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి
प्रविष्टि तिथि:
22 SEP 2023 6:16PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పెమా ఖండూ ఇవాళ న్యూఢిల్లీలో కలుసుకున్నారు.
దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్’ పోస్ట్ ద్వారా పంపిన సందేశంలో:
“అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పెమా ఖండూ @PemaKhanduBJP ఇవాళ ప్రధానమంత్రి @narendramodi ని కలుసుకున్నారు” అని పేర్కొంది.
******
DS/ST
(रिलीज़ आईडी: 1959841)
आगंतुक पटल : 171
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam