ప్రధాన మంత్రి కార్యాలయం

డాక్టర్ శ్రీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కి ఆయన జయంతి సందర్భం లో శ్రద్ధాంజలిఘటించిన ప్రధాన మంత్రి 

Posted On: 06 JUL 2023 10:17AM by PIB Hyderabad

డాక్టర్ శ్రీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కి ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని సమర్పించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘జాతీయవాద భావాలు కలిగినటువంటి మహానుభావుడు, పండితుడు మరియు భారతీయ జన్ సంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్రీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కి ఆయన జయంతి సందర్భం లో ఇవే వందన శతాలు. ఒక సశక్తమైనటువంటి భారతదేశాన్ని నిర్మించడం కోసం ఆయన తన జీవనాన్ని సమర్పణం చేసి వేశారు. ఆయన యొక్క ఆదర్శాలు మరియు సిద్ధాంతాలు దేశం లో ప్రతి తరం వారి కి ప్రేరణ ను అందిస్తూనే ఉంటాయి.’’ అని పేర్కొన్నారు.



***


DS/TS



(Release ID: 1937696) Visitor Counter : 143