ప్రధాన మంత్రి కార్యాలయం
డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్కు ప్రధానమంత్రి నివాళి
प्रविष्टि तिथि:
14 APR 2023 9:34AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా నివాళి అర్పించారు.
దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్ద్వారా పంపిన సందేశంలో:
“మహనీయుడైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్కు ప్రధానమంత్రి PM @narendramodi శ్రద్ధాంజలి ఘటించారు” అని అందులో పేర్కొంది.
***
DS
(रिलीज़ आईडी: 1916602)
आगंतुक पटल : 218
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam