ప్రధాన మంత్రి కార్యాలయం

గుడీపడ్ వా సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 22 MAR 2023 10:55AM by PIB Hyderabad

గుడీ పడ్ వా సందర్భం లో ప్రతి ఒక్కరి కి శుబాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘మంగళప్రదమైనటువంటి గుడీ పడ్ వా సందర్భం లో, మీ అందరి కి ఇవే నా శుభాకాంక్షలు.’’ అని పేర్కొన్నారు.

 

 

 

***

DS/TS



(Release ID: 1909466) Visitor Counter : 87