ప్రధాన మంత్రి కార్యాలయం
చేతీచాంద్ సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
22 MAR 2023 10:59AM by PIB Hyderabad
చేతీ చాంద్ సందర్భం లో ప్రతి ఒక్కరి కి శుబాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘చేతీ చాంద్ నాడు ఇవే శుభాకాంక్షలు. జయ్ ఝూలేలాల్!” అని పేర్కొన్నారు.
***
DS/TS
(రిలీజ్ ఐడి: 1909462)
సందర్శకుల సూచీ సంఖ్య : : 179
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam