ప్రధాన మంత్రి కార్యాలయం
అన్నిరకాల పరీక్ష సంబంధిత ఒత్తిడుల నుంచి విద్యార్థులను విముక్తం చేయడమే ‘ఎగ్జామ్ వారియర్స్’ కరదీపిక లక్ష్యం:ప్రధాని
प्रविष्टि तिथि:
25 FEB 2023 9:44AM by PIB Hyderabad
అన్నిరకాల పరీక్ష సంబంధిత ఒత్తిడుల నుంచి విద్యార్థులను విముక్తం చేయడమే ‘ఎగ్జామ్ వారియర్స్’ కరదీపిక లక్ష్యమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ కరదీపికను చదివిన తర్వాత జార్ఖండ్లోని కోదర్మాలోగల ఓ పాఠశాల విద్యార్థులు పరీక్షల సంబంధిత ఒత్తిడి నుంచి విముక్తులయ్యారంటూ కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణా దేవి ట్వీట్ చేశారు.
శ్రీ మోదీ ఈ ట్విట్పై స్పందిస్తూ పంపిన సందేశంలో:
“అద్భుతం! విద్యార్థులు పరీక్షల విషయంలో ఎంతమాత్రం ఒత్తిడికి గురికాకూడదు. ‘ఎగ్జామ్ వారియర్స్’ కరదీపిక లక్ష్యం ఇదే”నని పేర్కొన్నారు.
*****
DS/ST
(रिलीज़ आईडी: 1902418)
आगंतुक पटल : 189
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
हिन्दी
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam