ప్రధాన మంత్రి కార్యాలయం

గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని నివాళి

Posted On: 26 JAN 2023 4:21PM by PIB Hyderabad

   ణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళి అర్పించారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“ఈ ఉదయం జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళి అర్పించాను” అని ప్రధాని పేర్కొన్నారు.

***

DS/AK



(Release ID: 1893997) Visitor Counter : 145