ప్రధాన మంత్రి కార్యాలయం
గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని నివాళి
Posted On:
26 JAN 2023 4:21PM by PIB Hyderabad
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళి అర్పించారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“ఈ ఉదయం జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళి అర్పించాను” అని ప్రధాని పేర్కొన్నారు.
***
DS/AK
(Release ID: 1893997)
Visitor Counter : 187
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam