ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని నివాళి

प्रविष्टि तिथि: 26 JAN 2023 4:21PM by PIB Hyderabad

   ణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళి అర్పించారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“ఈ ఉదయం జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళి అర్పించాను” అని ప్రధాని పేర్కొన్నారు.

***

DS/AK


(रिलीज़ आईडी: 1893997) आगंतुक पटल : 202
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam