ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

చిరకాల అనుభవం కలిగిన పత్రికా రచయిత్రి మాధురీబెన్ గారి మరణం పట్లసంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి 

Posted On: 06 JAN 2023 5:14PM by PIB Hyderabad

చిరకాల అనుభవం కలిగిన పత్రికా రచయిత్రి మాధురీబెన్ గారి మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

““ચિત્રલેખાપરિવારના મધુરીબેનના અવસાનથી દુઃખી છું. એમનું અવસાન વાચક જગત માટે મોટી ખોટ છે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવાર અને એમના વિશાળ વાચકવર્ગને સાંત્વના...ઓમ શાંતિ !! అని పేర్కొన్నారు.

*****

DS/ST


(Release ID: 1889214)