సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

ప్రతిష్టాత్మక G20 అధ్యక్ష పదవిని డిసెంబరు 1 నుంచి భారత్‌ చేపట్టడంతో, భారతదేశ వ్యాప్తంగా ఉన్న 100 స్మారక కట్టడాల మీద G20 లోగోను డిసెంబర్ 1 నుంచి 7 వరకు ప్రదర్శిస్తున్న కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన భారత పురావస్తు విభాగం

Posted On: 05 DEC 2022 5:46PM by PIB Hyderabad

హుమయూన్‌ సమాధి, న్యూదిల్లీ

 

 

ఎర్రకోట, న్యూదిల్లీ

పురానాఖిల్లా, న్యూదిల్లీ

 

కుతుబ్‌ మినార్‌, న్యూదిల్లీ

గోల్కొండ కోట, హైదరాబాద్‌

 

 

శంకరాచార్య ఆలయం, జమ్ము&కశ్మీర్‌

 

రామప్ప దేవాలయం, తెలంగాణ

 

శ్రీ విరూపాక్ష దేవాలయం, హంపి, కర్ణాటక

 

నలంద మహావిహార, బిహార్‌

 

మరిన్ని చిత్రాల కోసం ఈ లింక్‌ మీద క్లిక్‌ చేయండి: https://wetransfer.com/downloads/5dd0d21069f68c870d0dcf406f7176b420221203154111/d3bbb0de1338b34880206d99a7f2ef8e20221203154129/8a45e2?trk=TRN_TDL_01&utm_campaign=TRN_TDL_01&utm_medium=email&utm_source=sendgrid

 

G20 లోగోను ప్రదర్శిస్తున్న కట్టడాల జాబితా కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

*****



(Release ID: 1881049) Visitor Counter : 266