వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పారిశ్రామికాభివృద్ధి కోసం ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 5ఎఫ్ లు గుర్తుంచుకోవాలి...స్వ‌యంస‌మృద్ధి సాధ‌న‌కు ఫామ్ టు ఫైబ‌ర్‌; ఫైబ‌ర్ టు ఫ్యాక్ట‌రీ; ఫ్యాక్ట‌రీ టు ఫ్యాష‌న్‌; ఫ్యాష‌న్ టు ఫారెన్ : శ్రీ పీయూష్ గోయెల్


గుర్తింపు, గౌర‌వం, రివార్డు కోసం ఏ ప‌రిశ్ర‌మ అయినా నాణ్య‌త‌ను ప్రాధాన్యం చేసుకోవాలి : శ్రీ పీయూష్ గోయెల్

Posted On: 28 OCT 2022 11:12PM by PIB Hyderabad

“భార యారీదారులకు ప్రపంచ స్థాయి అవకాశాల పెంపు” అనే అంశంపై హైదరాబాద్ లో ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ సిసిఐ నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర వాణిజ్యంరిశ్రలు;  వినియోగదారుల వ్యహారాలుఆహారంప్రభుత్వ పంపిణీటెక్స్ టైల్స్ శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయెల్ పాల్గొన్నారు.

పారిశ్రామిక రంగానికి చెందిన అన్ని విభాగాల ప్రతినిధులతోను మంత్రి సంభాషతో   మావేశం ప్రారంభయిందివారితో సంభాష సందర్భంగా ఆయ వారి నుంచి అభ్యర్థలు అందుకోవడంతో  పాటు రిశ్ర అవరాలుప్రత్యేకించి యావత్ భారదేశం ప్ర‌యోజ‌నాల‌ కోసం వారు ప్రస్తావించిన అంశాల రిష్కారానికి  ప్రధానమంత్రి శ్రీ రేంద్ర మోదీ నాయత్వంలోని కేంద్ర ప్రభుత్వం గు విధానమైన మార్పులు చేస్తుందని ఆయ చెప్పారు.

ప్రపంచ మార్కెట్లో పోటీని ట్టుకోవాలంటే స్తుసేవలు రెండింటిలోనూ నాణ్య ప్రధానమని ఆయ నొక్కి చెప్పారుభారదేశంలో శాశ్వ  రివర్త కోసం  సంస్కృతిలో నాణ్యను భాగం చేయడానికి కృషి చేయాలని ఆయ కోరారు. “ఆర్ఆర్ఆర్ సినిమా హాలో ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త గుర్తింపుగౌరవంరివార్డు క్కాలంటే  రిశ్రమ అయినా నాణ్య ప్రమాణాలను అనుసరించాలి” అన్నారు.

రిశ్రకు అనుకూలమైన వాతావణం అభివృద్ధి చేయడం ఎలా అనే అంశంపై కొన్ని ప్రశ్నకు మాధానం ఇస్తూ “2047 నాటికి భారదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికిస్వయం-మృద్ధి సాధకు పారిశ్రామికాభివృద్ధిపై ప్రధానమంత్రి శ్రీ రేంద్ర మోదీ 5 ఎఫ్ లు - ఫామ్ టు ఫైబర్‌;  ఫైబర్ టు ఫ్యాక్టరీ;  ఫ్యాక్టరీ టు ఫ్యాషన్‌;  ఫ్యాషన్ టు ఫారెన్ - గుర్తుంచుకోండి” అని ఆయ సూచించారు.

 సందర్భంగా మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి పంచ‌-ప్రాణాలను శ్రీ గోయెల్ గుర్తు చేస్తూ  దిశగా ఉమ్మడిగా కృషి చేయాలని శ్రీ గోయెల్ నొక్కి చెప్పారు. “మేక్ ఇన్ ఇండియా” అద్భుత విజయం కోసం ఉత్పత్తుల మార్కెటింగ్ ధోరణులు అలచుకోవడంతోపాటు స్పరం ద్దతు ఇచ్చుకోవాలని ఆయ రిశ్ర ప్రతినిధులను కోరారుకోవిడ్‌-19 సందర్భంగా కోవాగ్జిన్ అభివృద్ధి చేయడానికి హైదరాబాద్ కు చెందిన భారత్ యోటెక్ చేసిన ప్రత్నాలను ఆయ ప్రశంసించారు.

ర్యాటకులందరూ తాము చేసే ర్చులో నీసం 5% స్థానిక స్తువుల కొనుగోలుకు కేటాయించాలంటూ ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపును స్ఫూర్తిగా తీసుకుని భారదేశాన్ని స్వయం-మృద్ధి చేయడానికివిష్యత్తులో ప్రపంచ నాయత్వ స్థాయిలో నిలడానికి వీలుగా రివర్తిత లితాలు సాధించేందుకు రిశ్ర మానులు నీసం 5 శాతం డ్జెట్ ను మారుమూల ప్రాంతాల్లో వ్యాపారాలు విస్తరించడానికి కృషి చేయాలని శ్రీ గోయెల్ కోరారు.

ట్వీట్ లింక్ లు :


(Release ID: 1872033)
Read this release in: English , Urdu , Hindi