ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

219.32 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 4.11 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 26,625

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 2,401

ప్రస్తుత రికవరీ రేటు 98.76%

వారపు పాజిటివిటీ రేటు 1.05%

Posted On: 16 OCT 2022 9:35AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 219.32 కోట్ల ( 2,19,32,18,638 ) డోసులను అధిగమించింది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం 2022 మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4.11 కోట్లకు పైగా ( 4,11,33,467 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను 2022 ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10415328

రెండో డోసు

10120023

ముందు జాగ్రత్త డోసు

7057717

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18437029

రెండో డోసు

17718625

ముందు జాగ్రత్త డోసు

13719631

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

41145476

రెండో డోసు

32123608

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

61985987

రెండో డోసు

53240838

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

561375312

రెండో డోసు

516151205

ముందు జాగ్రత్త డోసు

99396468

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

204043370

రెండో డోసు

197042306

ముందు జాగ్రత్త డోసు

50266546

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

127677804

రెండో డోసు

123196281

ముందు జాగ్రత్త డోసు

48105084

ముందు జాగ్రత్త డోసులు

21,85,45,446

మొత్తం డోసులు

2,19,32,18,638

 

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 26,625. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.06 శాతం.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0024TCA.jpg

భారతదేశ రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 2,373 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,40,73,308 కి పెరిగింది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00369NT.jpg

 

గత 24 గంటల్లో 2,401 కొత్త కేసులు నమోదయ్యాయి. 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004DWAH.jpg

 

గత 24 గంటల్లో మొత్తం 2,31,622 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 89.86 కోట్లకు పైగా ( 89,85,88,817 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.05 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 1.04 శాతంగా నమోదయ్యాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005VA4O.jpg

 

****


(Release ID: 1868306)