ప్రధాన మంత్రి కార్యాలయం

పర్యాటక రంగంలో జమ్ముకశ్మీర్‌ ప్రగతిశీల పురోగతి సాధనపై ప్రధాని హర్షం

Posted On: 07 OCT 2022 11:45PM by PIB Hyderabad

   మ్ముకశ్మీర్‌ పర్యాటక రంగంలో ప్రగతిశీల పురోగతి సాధించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

ఈ మేరకు జమ్ముకశ్మీర్‌ సమాచార-ప్రసార శాఖ ట్వీట్‌ను ప్రస్తావిస్తూ పంపిన సందేశంలో:

   “ఇదొక అద్భుతమైన వార్త! జమ్ముకశ్మీర్ ప్రజల ఆప్యాయత, ఆతిథ్య స్ఫూర్తికి అభినందనలు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

*******

DS/ST



(Release ID: 1866094) Visitor Counter : 117