ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అరుణాచల్ప్రదేశ్ లోని జంగ్ లో ప్రభుత్వ మాద్యమిక పాఠశాల కు దాని నిర్వహణ కు గాను అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 04 OCT 2022 3:53PM by PIB Hyderabad

అరుణాచల్ ప్రదేశ్ లోని జంగ్ లో ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ను చక్కగా నిర్వహిస్తున్నందుకు ప్రధాన మంత్రి శ్రీ హర్షం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి శ్రీ పేమా ఖండూ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ,

‘‘చాలా బాగా కనిపిస్తోంది. ఈ పాఠశాల యొక్క విద్యార్థుల కు మరియు ఉపాధ్యాయుల కు ఇవే ప్రశంస లు.’’ అని ట్వీట్ చేశారు.

********

DS


(రిలీజ్ ఐడి: 1865113) సందర్శకుల సూచీ సంఖ్య : : 163