మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

యువ ర‌చ‌యిత‌ల మెంట‌రింగ్ కు పిఎం ప‌థ‌కం - యువ 2.0 - ప్రారంభం

Posted On: 02 OCT 2022 5:54PM by PIB Hyderabad

విద్యా మంత్రిత్వ శాఖ‌, ఉన్న విద్యా శాఖ ఉమ్మడిగా యువ యిత మెంటరింగ్ కు ప్రధానమంత్రి కం యువ 2.0ని ప్రారంభించాయి కం కింద యువఔత్సాహిక యితల్లో (30 సంవత్సరాల లోపు వారుడంపుస్తకాలు చించడం అలవాట్లను ప్రోత్సహించి పుస్త సంస్కృతిని అలరుస్తుందిప్రాజెక్ట్ ఇండియాప్రపంచవ్యాప్తంగా భారత ను ప్రోత్సహిస్తుందియువ తొలి విడ చూపిన అద్భుత‌ ప్రభావాన్ని కార్యక్రమంలో ఆంగ్లం, 22 భారతీయ భాషకు చెందిన యువ‌, ఔత్సాహిక యితలు భారీ సంఖ్యలో పాల్గొన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకుని  యువ 2.0 కం చేపట్టారు.

భార ప్రజాస్వామ్యం గురించి అర్ధం చేసుకుని దాన్ని ప్రచారం చేయడానికి యువను ప్రోత్సహంచాలన్న ప్రధానమంత్రి విజన్ ఆధారంగా యువ 2.0 (యువ‌, ర్థమాన‌, బ‌హుముఖీన యితలుప్రారంభించారుప్రజాస్వామ్యంపై (సంస్థలుసంఘలుప్రలురాజ్యాంగ విలువలు -పూర్వ‌, ర్తమాన‌, విష్యత్‌)  దృక్పథంతో కూడిన సృజనాత్మ‌ లు ప్రోత్సహించడం  ఇండియా @ 75లో (ఆజాదీ కా అమృత్ హోత్సవ్‌) భాగంగా ప్రారంభించిన  యువ 2.0 కార్యక్రమం ప్రధాన క్ష్యం.   కంగా  కం భారతీయ వైభవంసంస్కృతిజ్ఞాన వ్యస్థకు సంబంధించిన విభిన్న అంశాలపై లు చేయడానికి హాయకారిగా ఉంటుంది.

యువ మ‌న‌సుల‌ను సాధికారం చేయాల‌ని, యువ పాఠ‌కులు/  అభ్యాస‌కులు భ‌విష్య‌త్ ప్ర‌పంచంలో నాయ‌క‌త్వ పాత్ర‌లు పోషించేందుకు అనుకూల‌మైన అధ్య‌య‌న వాతావ‌ర‌ణం క‌ల్పించాల‌ని ఎన్ఇపి 2020 నొక్కి చెబుతోంది. 66% యువ‌జ‌నాభాతో భార‌త‌దేశం చార్టుల్లో అగ్ర‌స్థానంలో ఉంది. సామ‌ర్థ్యాల నిర్మాణానికి త‌ద్వారా జాతి నిర్మాణానికి ఈ ప్ర‌తిభ‌ను పూర్తి స్థాయిలో ఉప‌యోగించుకోవ‌సి ఉంది. ఈ యువ సృజ‌నాత్మక ర‌చ‌యిత‌ల్లో కొత్త త‌రానికి స‌మ‌ర్థ‌వంత‌మైన మార్గ‌ద‌ర్శ‌కం చేయ‌డం ల‌క్ష్యంగా అత్యున్న‌త స్థాయిలో కృషి చేయాల్సిఉంది. ఈ కోణంలో సృజ‌నాత్మ‌క ప్ర‌పంచానికి పునాది వేయ‌డంలో యువ 2.20 ఎంతో ఉప‌యోగ‌కారిగా ఉంటుంది.

విధానాల అమలు విభాగం అయిన‌ విద్యా మంత్రిత్వ శాఖ నిర్వలోని నేషల్ బుక్ ట్రస్ట్ఇండియా మెంటర్ షిప్ కం వారీగా అమలుపరుస్తుంది స్కీమ్ కింద చించిన పుస్తకాన్ని నేషల్ బుక్ ట్రస్ట్ఇండియా ప్రచురిస్తుందిఅంతే కాదుఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ను ప్రోత్సహించేందుకు సాంస్కృతిక‌, సాహితీ విలువలు  పుస్తకాలను ఇత భాషల్లో అనువాదం చేయిస్తుందిఎంపికైన  యువ యితలు ప్రపంచంలోని ఉత్త యితతో సంభాషించమే కాకుండా సాహితీ ఉత్సవాల్లో కూడా పాల్గొనే అవకాశం పొందుతారు.

భార‌త ప్ర‌జాస్వామ్యం పూర్వం, వ‌ర్త‌మానం, భ‌విష్య‌త్తుకు సంబంధించి వివిధ కోణాల‌పై ఈ యువ ర‌చ‌యిత‌లు ర‌చ‌న‌లు చేసేందుకు ఈ స్కీమ్ ఉప‌యోగ‌ప‌డుతుంది. అంతే కాదు, ఆకాంక్షాపూరితులైన యువ‌కులు త‌మ‌కు తాము వివిధ అంతర్జాతీయ వేదిక‌ల‌పై భార‌త ప్ర‌జాస్వామ్య విలువల గురించి స‌మ‌గ్ర విశ్లేష‌ణ అందించ‌డంతో పాటు త‌మ‌ను తాము సంసిద్ధం చేసుకునే అవ‌కాశం కూడా క‌ల్పిస్తుంది. 21వ శ‌తాబ్ది అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని అందుకు దీటైన ర‌చ‌న‌లు అందించ‌గ‌లిగే యువ ర‌చ‌యిత‌ల‌ను త‌యారుచేయ‌డం, భార‌త సాహిత్య రాయ‌బారుల రూప‌క‌ల్ప‌న ల‌క్ష్యంగా ఈ స్కీమ్ రూపొందించారు. పుస్త‌క ప్ర‌చుర‌ణ‌లో భార‌త‌దేశం ప్ర‌పంచంలో మూడో స్థానంలోఉండ‌డంతో పాటు భారీ దేశీయ సాహితీ గ‌ని కూడా అందుబాటులో ఉన్న నేప‌థ్యంలో ప్ర‌పంచ య‌వ‌నిక‌పై భార‌త‌దేశం త‌న ప్రాచీన వైభ‌వాన్ని ప్ర‌క‌టించుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి. 

యువ 2.0 (యువ‌, వ‌ర్థ‌మాన‌, బ‌హుముఖీన ర‌చ‌యిత‌లు) ఈ దిగువ విధంగా ఉంది.

-  2022 అక్టోబ‌ర్ 2వ తేదీన స్కీమ్ ప్ర‌క‌ట‌న‌
-  2022 అక్టోబ‌ర్ 2 నుంచి 2022 న‌వంబ‌ర్ 30 మ‌ధ్య కాలంలో https://www.mygov.in/ ద్వారా జాతీయ స్థాయిలో నిర్వ‌హించే పోటీ ప‌రీక్ష ద్వారా 75 మంది ర‌చ‌యిత‌ల ఎంపిక‌

- 2022 డిసెంబ‌ర్ 1 నుంచి 2023 జ‌న‌వ‌రి 31 మ‌ధ్య‌లో తుది గ‌డువు నాటికి అందిన ప్ర‌తిపాద‌న‌ల
- 2023 ఫిబ్ర‌వ‌రి 28న విజేత‌ల ప్ర‌క‌ట‌న‌
- ఎంపికైన యువ ర‌చ‌యిత‌ల‌కు 2023 మార్చి 1 నుంచి 2023 ఆగ‌స్టు 31 తేదీల మ‌ధ్య కాలంలో ప్ర‌ముఖ ర‌చ‌యిత‌లు/  మెంటార్ల‌తో శిక్ష‌ణ‌

- ఈ మెంట‌ర్ షిప్ కింద ప్ర‌చురించిన తొలి విడ‌త ర‌చ‌న‌లు 2023 అక్టోబ‌ర్ 2వ తేదీన విడుద‌ల‌

 

 ***



(Release ID: 1864694) Visitor Counter : 341