ప్రధాన మంత్రి కార్యాలయం

లత మంగేశ్ కర్ గారి తో తన జ్ఞాపకాల ను శేర్ చేసిన ప్రధాన మంత్రి

Posted On: 28 SEP 2022 8:27PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లత మంగేశ్ కర్ గారి తో భేటీ అయినప్పటి ఘట్టాల ను గురించి మరియు ఆమె తో తాను జరిపిన సంభాషణ ల తాలూకు స్మృతుల ను గురించి శేర్ చేశారు.
మోదీ ఆర్కైవ్స్ లో నుండి ఒక ట్వీట్ ల మాలిక ను ప్రధాన మంత్రి మరో మారు శేర్ చేస్తూ -
‘‘లవ్ లీ థ్రెడ్. ఎన్నెన్నో జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి..’’ అని పేర్కొన్నారు.


***

DS/AK

 

 



(Release ID: 1863289) Visitor Counter : 123