ప్రధాన మంత్రి కార్యాలయం

రాజస్థాన్ లోని పాలీ లో జరిగిన ఒకరహదారి దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకు సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి 

Posted On: 19 AUG 2022 11:40PM by PIB Hyderabad

రాజస్థాన్ లోని పాలీ లో జరిగిన ఒక రహదారి దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం జరిగినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘రాజస్థాన్ లోని పాలీ లో జరిగిన దుర్ఘటన దు:ఖదాయకం. ఈ దు:ఖ ఘడియ లో, ప్రియతముల ను కోల్పోయిన కుటుంబాల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. గాయపడ్డ వ్యక్తులు త్వరిత గతి న పున:స్వస్థులు కావాలని ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను : ప్రధాన మంత్రి @narendramodi’’ అని పేర్కొన్నారు.

****

DS/ST

 



(Release ID: 1853426) Visitor Counter : 149