ప్రధాన మంత్రి కార్యాలయం
రాజస్థాన్ లోని పాలీ లో జరిగిన ఒకరహదారి దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకు సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
19 AUG 2022 11:40PM by PIB Hyderabad
రాజస్థాన్ లోని పాలీ లో జరిగిన ఒక రహదారి దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం జరిగినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘రాజస్థాన్ లోని పాలీ లో జరిగిన దుర్ఘటన దు:ఖదాయకం. ఈ దు:ఖ ఘడియ లో, ప్రియతముల ను కోల్పోయిన కుటుంబాల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. గాయపడ్డ వ్యక్తులు త్వరిత గతి న పున:స్వస్థులు కావాలని ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను : ప్రధాన మంత్రి @narendramodi’’ అని పేర్కొన్నారు.
****
DS/ST
(Release ID: 1853426)
Visitor Counter : 149
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam