ప్రధాన మంత్రి కార్యాలయం

స్వాతంత్ర్య దినం నాడు ప్రజల కు శుభాకాంక్షలుతెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 15 AUG 2022 7:10AM by PIB Hyderabad

స్వాతంత్ర్య దినం సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియజేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ देशवासियों को #स्वतंत्रतादिवस की हार्दिक शुभकामनाएं। जय हिंद!’’

‘‘ ఈ ప్రత్యేకమైనటువంటి స్వాతంత్ర్య దినం నాడు ఇవే శుభాకాంక్ష లు. జయ్ హింద్. ’’

అని పేర్కొన్నారు.

***

DS/SH

 



(Release ID: 1851958) Visitor Counter : 141